How to check jagananna todu payment status

Rk
By -
0
నెల 25న వారి ఖాతాల్లో రూ.10వేలు
AP: ఈ నెల 25న 'జగనన్న తోడు' పథకం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమీక్షలో చెప్పారు. ఈ పథకం కింద వీధుల్లో చిరు వ్యాపారులకు వడ్డీ లేకుం రూ.10వేల రుణం వారి ఖాతాల్లో జమ చేస్తామని.. దానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందని జగన్ చెప్పారు. విద్యాసంస్థలు తెరుస్తున్నందున కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం సూచించారు click here

Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)