DSC SCHOOL ASSISTANT SOCIAL IMPORTANT BITS
1) సహకార పరపతి సంఘాల ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది?
Answer: 1904
2) అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా పటాలు తయారు చేయడానికి మొట్టమొదటగా ప్రయత్నించిన వారు ఎవరు?
Answer: గ్రీకులు
3) TALAMI పుస్తకాలను యూరప్ వారు ఏ సంవత్సరంలో కనిపెట్టారు?
Answer: సా. శ. 1480
4) ఖండాల ఆకారాలు దిశలు సరిగ్గా చూపించే పటాలను ఎవరు రూపొందించారు?
A: మెర్కేటర్
5) రాజ్యాంగం ఎలా ఉండాలో ఏ సమావేశంలో తీర్మానం చేశారు?
A: 1931 కరాచీ సమావేశం
6) రాజ్యాంగ సభ తొలి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
A: 1946 డిసెంబర్
7)2013 వరకు ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి
A:99
8) 1996 ఎన్నికల్లో పేదవారు, నిరక్షరాస్యుల ఓటు శాతం ఎంత?
A: 61%
9) జాగిర్దారుల రద్దు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది ?
A:1949
10) హైదరాబాద్ కౌలుదారి చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది?
A:1950
11) భూదానోద్యమం ఎప్పుడు ప్రారంభించబడింది?
A: 1951 ఏప్రిల్ 18
12) భూ పరిమితి చట్టం చేయబడిన సంవత్సరం ఏది ?
A:1972- 75
13) గంజాం కరువు ఏ సంవత్సరంలో సంభవించింది ?
A: 1865
14) ఎస్టేట్ జనరల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
A: 1489 మే 5
15) టెన్నిస్ కోర్ట్ ప్రతిజ్ఞ
A: 1789 మే 20
16) ఫ్రాన్స్ మహిళలకు ఓటు హక్కు కల్పించిన సంవత్సరం ?
A: 1946
17) ముస్లిం లీగ్ స్వయం ప్రతిపత్తి తీర్మానం ?
A: 1940 మార్చి 3
18) పశ్చిమంలో సతారా తూర్పులో మేదిన్రాయ్ స్వతంత్ర ప్రభుత్వాలు ఏర్పాటు సంవత్సరం?
A: 1942
19) తెభాగ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?
A: పశ్చిమబెంగాల్
20) ముసాయి దా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఎన్ని నెలలు ఉంచారు?
A: 8 నెలలు
21) నాట్యగత్త విగ్రహం గడ్డం ఉన్న రాతి బొమ్మ విగ్రహాలు ఎ క్కడ లభ్యమయ్యాయి ?
A: మొహం జోధారో
22) పూసల తయారీ పరిశ్రమ ను ఎక్కడ కనిపెట్టారు ?
A: chnhu దారో ,లోతాల్
23) అగ్ని అగ్నిని పూజించినట్లు ఆధారాలు ఇక్కడ లభ్యమయ్యాయి ?
A: కాలిబంగన్ ,లోతాల్
24) పూర్వకాలంలో ' విదేహ ఏ రాష్ట్రాన్ని పిలిచారు ?
A: ఉత్తర బీహార్
25) ఋగ్వేద కాలం నాటి కవయిత్రులు ఎవరు?
A: అపాల, విశ్వవర ,ఘోష ,లోపముద్ర
26) మిథిలా రాజధాని?
A: విదేహ
27) ఋగ్వేద కాలం నాటి వెండి ,బంగారు నాణెముల పేరు?
A: శతమాన , కర్శాపన
please do not enter any spam link in the coment box.