1.2009 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది?
A.10 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలు
B.10 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలు
C.20 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలు
D.20 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలు
2. హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు ఏ రోజున ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది?
A.2009 అక్టోబర్ 9
B. 2009 నవంబర్ 9
C.2009 అక్టోబర్ 8
D. 2009 ఆగస్టు 9
3. 2009 అక్టోబర్ 28న ఫ్రీజోన్ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ హైదరాబాదులో ఏ కార్యక్రమo నిర్వహించింది?
A. సింహ గర్జన
B.సంకల్పయాత్ర
C.హైదరాబాద్ శంఖారావం
D.జైల్ బరో
3.తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్" సింహ గర్జన" పేరుతో భారీ బహిరంగ సభను ఎక్కడ నిర్వహించారు?
A.వరంగల్లు
B.నల్గొండ
C.కరీంనగర్
D.ఖమ్మం
4. నవంబర్ 29, 2009న తన వంటిపై పెట్రోల్ పోసుకొని నిపట్టించుకున్న శ్రీకాంత్ ఆచారి ఏ రోజున మరణించారు?
A. డిసెంబర్ 4 ,2009
B.డిసెంబర్ 6 ,2009
C.డిసెంబర్ 8 ,2009
D.డిసెంబర్ 9,2009
5.కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీలో ఎంత మంది సభ్యులు ఉన్నారు?
A.ఐదుగురు
B.ఆరుగురు
C.ఏడుగురు
D.ముగ్గురు
6. కింది వారిలో తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పోరం కన్వీనర్ ఎవరు?
A. పి జనార్దన్ రెడ్డి
B.ఎన్.జనార్దన్ రెడ్డి
C.మర్రి చెన్నారెడ్డి
D.కే జానారెడ్డి
7. "పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పూర్తి తెలంగాణమా"అనే పాటను రాసింది ఎవరు?
A.అందెశ్రీ
B.గద్దర్
C.రసమయి బాలకిషన్
D. గోరేటి వెంకన్న
8. కులమతాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజలందరూ తమ రహదారులపై వాహనాలు నిలిపివేసి రోడ్లపై వంటలు వండిన కార్యక్రమం ఏది?
A. విందు పసందు
B.ఆహా ఏమి రుచి
C.వంటావార్పు
D.ఘుమ ఘుమలు
9. తెలంగాణ ఉద్యమ సమయంలో పలకరింపులకు బదులుగా తెలంగాణ వాదులు వాడిన మాట ఏది?
A. జైశ్రీరామ్
B. జై తెలంగాణ
C.జై తెలుగుతల్లి
D.జై ఆంధ్ర ప్రదేశ్
10. మొట్టమొదటిసారిగా "ధూమ్ ధామ్" కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు?
A. హైదరాబాద్
B.వరంగల్
C.కామారెడ్డి
D.సిద్దిపేట
Comments
Post a Comment
please do not enter any spam link in the coment box.