ఉద్యోగుల వయోపరిమితి 45 ఏళ్ల కు పెంచాలి

Rk
By -
0

ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు వయోపరిమితిని 45 ఏళ్లకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది .ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు చర్యలు చేపట్టాలని కోరింది .ఒక ఉద్యోగానికి 50 మందిని ఎంపిక చేయాలని అభ్యర్థించింది .Apps ఒక ఉద్యోగానికి 12 నుండి 15 మంది మాత్రమే ఎంపిక చేస్తుందని వివరించారు .ఇకపై అన్ని ఉద్యోగాలకు ఫిలిమ్స్ పరీక్ష కటాప్ ను  1:50 కొనసాగించాలని గతంలో వేడుకున్న ఫలితం లేకపోయిందన్నారు.

Post a Comment

0Comments

please do not enter any spam link in the coment box.

Post a Comment (0)