తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష 2022
1.శ్రీమతి ఇందిరాగాంధీ ఐదు సూత్రాల పథకం ప్రకటన ఎప్పుడు చేసింది
A.1971
B.1972
C.1973
D.1970
2.కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది?
A.1973 సెప్టెంబర్ 21
B.1972 సెప్టెంబర్ 21
C.1971 అక్టోబర్ 21
D.1971 సెప్టెంబర్ 21
3.తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది?
A.1986
B.1987
C.1988
D.1989
4.610 జీవోను పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు వేసిన కమిటీ ఏది?
A.భార్గవ కమిటీ
B.లలిత్ కుమార్ కమిటీ
C.గిరిగ్లాని
D. శ్రీకృష్ణ కమిటీ
5.తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ న ఎప్పుడు ఏర్పడింది?
A.2001 ఏప్రిల్ 27
B.2001 ఏప్రిల్ 21
C.2001 మార్చి31
D.2001 ఏప్రిల్ 1
6.కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు నియమించింది?
A.ఫిబ్రవరి 3 ,2010
B.ఫిబ్రవరి 1 ,2011
C.మార్చి 3 ,2010
D.ఫిబ్రవరి 5 ,2010
7.శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఎప్పుడు తన నివేదికను సమర్పించింది?
A.2010 సెప్టెంబర్ 30
B. 2011 డిసెంబర్ 30
C.2010 అక్టోబర్ 30
D.2010 డిసెంబర్ 30
8.తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం ఎన్ని రోజులు జరిగింది?
A.15 రోజులు
B.16 రోజులు
C.14 రోజులు
D.13 రోజులు
9.పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది?
A.1956 ఫిబ్రవరి 10
B.1954 ఫిబ్రవరి 20
C.1956 ఫిబ్రవరి 20
D.1956 మార్చి 20
10.అష్ట సూత్రాన్ని పథకాన్ని అమలు చేసేందుకు శ్రీమతి ఇందిరాగాంధీ ఏ జీవోను విడుదల చేసింది?
A.జీ.వో.38
B.జీ.వో.574
C.జీ. వో.610
D.జీ. వో.36
Answers
1.A 2.A 3.A 4.C 5.A 6.A 7.B 8.B 9.C 10.D
please do not enter any spam link in the coment box.