ఏపీలో లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ )పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్( ఏపీ ట్రాన్స్కో )మే 29న విడుదల చేసింది.ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది అభ్యర్థి పేరు, హాల్ టికెట్ నెంబర్ జోన్, పుట్టిన తేది వివరాలతో ఏపీ ట్రాన్స్కో ఫలితాలను వెల్లడించింది .నియామక పరీక్షలో మొత్తం 13 వేల 181 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
AEE ఫలితాల కోసం క్లిక్ చేయండి👇https://drive.google.com/file/d/1I4cxLALQ0uLbZNFgOHnoRFoHRz3SHcys/view?usp=drivesdk
please do not enter any spam link in the coment box.